టీమ్ ఇండియా ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ ప్రస్తుతం తమిళనాడు ప్రీమియర్ లీగ్ – 2023 టోర్నీ తరుపున ఆడుతున్నాడు. ఈ సందర్భంగా రవిచంద్రన్ ఆట మధ్యలో ఓ వినూత్న నిర్ణయం తీసుకుని అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు. తన నిర్ణయం ఏంటనేది పక్కన పెడితే తనెందుకు ఇలా బిహేవ్ చేశాడు అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే ఇంతకీ రవిచంద్రన్ చేసిందేంటో తెలుసుకోవాలంటే మాత్రం పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే..
పూర్తిగా చదవండి..తమిళనాడు ప్రీమియర్ లీగ్లో అశ్విన్ వినూత్న నిర్ణయం!
Translate this News: