Governors Help to the flood victims in Warangal: వరంగల్ జిల్లాలో బుధవారం పర్యటించిన రాష్ట్ర గవర్నర్ తమిళి సై(Governor Tamilisai Soundararajan) వరద బాధిత ప్రాంతాలను సందర్శించారు. వరదలతో సర్వం కోల్పోయి రోడ్డున పడ్డ బాధితులతో మాట్లాడి వారి బాధను ఆమె పంచుకున్నారు. ముంపు బాధితులకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. తరువాత ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ (KCR) సర్కార్ కు పలు కీలక సూచనలు చేశారు.
పూర్తిగా చదవండి..వరంగల్ లో వరద బాధితులకు గవర్నర్ సహాయం..కేసీఆర్ సర్కార్ కు తమిళి సై కీలక సూచనలు!
వరంగల్ జిల్లాలో బుధవారం పర్యటించిన రాష్ట్ర గవర్నర్ తమిళి సై వరద బాధిత ప్రాంతాలను సందర్శించారు. వరదలతో సర్వం కోల్పోయి రోడ్డున పడ్డ బాధితులతో మాట్లాడి వారి బాధను ఆమె పంచుకున్నారు. ముంపు బాధితులకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. తరువాత ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ సర్కార్ కు పలు కీలక సూచనలు చేశారు. వరద బాధితులను పరామర్శించేందుకు కేసీఆర్ లేక కేటీఆర్ వస్తారని ప్రభుత్వ అధికార వర్గాలు భావించిన నేపథ్యంలో గవర్నర్ తమిళి సై వరంగల్ లో పర్యటించి బాధితులకు సహాయం అందించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
Translate this News: