వీళ్లేం మనుషులు..? ఇంత ఘోరమా.. వీడియో చూస్తేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది.. అత్యంత అమానవీయ ఘటన ఇది. కోపాలు, శత్రుత్వాలు, పగలు, ప్రతికారలు ఉంటే ఉండొచ్చు..కానీ ఇంత ఆటవికంగా ప్రవర్తిస్తారా..? ఓ గిరిజనుడిని తొమ్మిది మంది కలిసి చావబాదడంమే కాకుండా..నోట్లో మూత్రం పోసి.. మర్మాంగాన్ని నోట్లో పెట్టుకోవాలని కర్రలతో చితకబాదిన ఘటన ప్రకంపనలు రేపుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ఈ ఘటన గురించే చర్చ.. అత్యంత దారుణంగా ఒంగోలులో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నెల రోజుల ముందే జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్మీడియాలో వైరల్గా మారాయి.
పూర్తిగా చదవండి..Ongole Incident : చావబాది.. ముఖంపై మూత్రం పోసి.. మర్మాంగాన్ని నోట్లో పెట్టుకోమని.. అత్యంత అమానవీయం!
ప్రకాశంజిల్లా ఒంగోలులో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ప్రకంపనలు సృష్టిస్తోంది. గిరిజన యువకుడి నోట్లో మూత్రం పోసిన దుండగులు..ఆ తర్వాత మర్మాంగాన్ని నోట్లో పెట్టుకోమంటూ చావబాదారు.
Translate this News: