పాకిస్తాన్ లో 24గంటల్లో రెండు హిందూ దేవాలయాలు ద్వంసం అయ్యాయి. 150ఏళ్ల క్రితం నిర్మించిన కరాచీలోని మారిమాతా ఆలయాన్ని దుండగులు కూల్చివేసిన ఘటన మరవకముందే మరో ఘటన చోటుచేసుకుంది. మరో హిందూదేవాలయాన్ని ధ్వంసం చేశారు దుండగులు. పాకిస్తాన్లోని దక్షిణ సింధ్ ప్రావిన్స్లోని కాష్మోర్ ప్రాంతంలోని దేవాలయంపై రాకెట్లతో దాడికి పాల్పడ్డారు.
పూర్తిగా చదవండి..పాకిస్తాన్లో హిందూ దేవాలయం ధ్వంసం..24గంటల్లో రెండో ఘటన..!!
పాకిస్తాన్ లో మరో హిందూదేవాలయాన్ని ద్వంసం చేశారు దండగులు. కరాచీలోని 150ఏళ్ల పురాతన ఆలయంపై దాడికి పాల్పడ్డారు. తాజాగా సింధ్ లోని కాష్మోర ఆలయంపై రాకెట్లతో దాడి జరిగింది.
Translate this News: