Narasaraopet: నరసరావుపేటలో కాల్పులు.. రబ్బరు బుల్లెట్లను ప్రయోగించిన పోలీసులు!

పల్నాడు జిల్లా నరసరావుపేటలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. వైసీపీ అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనవాసరెడ్డి ఇంటిపై టీడీపీ వర్గీయులు రాళ్ల దాడి చేశారు. టీడీపీ కార్యకర్తలను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు రబ్బరు బుల్లెట్లను ప్రయోగించారు. వీడియో వైరల్ అవుతోంది.

Narasaraopet: నరసరావుపేటలో కాల్పులు.. రబ్బరు బుల్లెట్లను ప్రయోగించిన పోలీసులు!
New Update

Narasaraopet:  పల్నాడు జిల్లా నరసరావుపేటలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. వైసీపీ అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనవాసరెడ్డి(Gopireddy srinivasa reddy) ఇంటిపై టీడీపీ వర్గీయులు రాళ్ల దాడి చేశారు. దీంతో టీడీపీ కార్యకర్తలను చెదరగొట్టేందుకు పోలీసుల ప్రయత్నించారు. ఈ క్రమంలోనే కార్యకర్తలు మరింత రెచ్చిపోవడంతో వారిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు రబ్బరు బుల్లెట్లను ప్రయోగించారు. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

Also Read : కూతురికి సంబంధించి ఇన్నాళ్లు ఆ విషయాన్ని సీక్రెట్ గా ఉంచిన రేణు దేశాయ్? ఎట్టకేలకు బయటికి!

#police-firing #narasa-raopet
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe