Mother Teresa School: మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మదర్థెరిసా పాఠశాల దగ్గర ఉద్రిక్తత నెలకొంది. హనుమాన్ మాల ధరించిన విద్యార్థులను స్కూల్ లోకి అనుమతించకపోవడంపై వివాదం జరిగింది. దీంతో, స్కూల్ లోపల హనుమాన్ దీక్షలో ఉన్న విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నిరసన చేపట్టారు.పెద్దసంఖ్యలో స్కూల్ దగ్గరకు చేరుకున్న హనుమాన్ భక్తులు..జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు.
పూర్తిగా చదవండి..Adilabad: మదర్థెరిసా పాఠశాల దగ్గర ఉద్రిక్తత.. హనుమాన్ భక్తులు ఆందోళన..!
మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మదర్థెరిసా పాఠశాల దగ్గర ఉద్రిక్తత నెలకొంది. హనుమాన్ మాల ధరించిన విద్యార్థులను స్కూల్ లోకి అనుమతించకపోవడంపై వివాదం చోటుచేసుకుంది. దీంతో, స్కూల్ లోపల హనుమాన్ దీక్షలో ఉన్న విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నిరసన చేపట్టారు.
Translate this News: