డబుల్ బెడ్ రూమ్ సమస్యలపై బీజేపీ చేపట్టిన మహాధర్నాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేపు ధర్నా చౌక్ లో ధర్నా చేసుకోవచ్చని తీర్పునిచ్చింది. కాగా, మహాధర్నాకు పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోవడంతో టీబీజేపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు.
పూర్తిగా చదవండి..బీజేపీ మహాధర్నాకు హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్..పోలీసులకు మొట్టికాయలు!
Translate this News: