నేపాల్లో హెలికాప్టర్ అదృశ్యమైంది. అందులో ఐదుగురు విదేశీయులు సహా 6 మంది ఉన్నారు. “ఛాపర్ సోలుఖుంబు నుండి ఖాట్మండుకు వెళుతోంది. ఉదయం 10 గంటలకు కంట్రోల్ టవర్తో సంబంధాన్ని కోల్పోయింది” అని సమాచార అధికారి జ్ఞానేంద్ర భుల్ తెలిపారు. 9NMV కాల్ సైన్ ఉన్న హెలికాప్టర్ ఉదయం 10:12 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) రాడార్ నుండి బయటకు వచ్చినట్లు తెలిపారు. హెలికాప్టర్లో 5 మంది ప్రయాణికులు, ఒక కెప్టెన్ ఉన్నట్లు నేపాల్ పౌర విమానయాన అథారిటీ ట్వీట్ చేసింది. సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ నడుస్తోంది.
పూర్తిగా చదవండి..నేపాల్ సరిహద్దులో హెలికాప్టర్ అదృశ్యం, అందులో 5గురు విదేశీయులు..!!
హెలికాప్టర్ అదృశ్యమైన ఘటనతో నేపాల్లో కలకలం రేగింది. ఈ హెలికాప్టర్లో ఐదుగురు విదేశీయులు సహా మొత్తం 6 మంది ఉన్నారు.అదృశ్యమైన హెలికాప్టర్ కోసం సెర్చింగ్ ఆపరేషన్ మొదలు పెట్టినట్లు అధికారులు తెలిపారు.
Translate this News: