AP: వాగులో చిక్కుకున్న 27 మంది కూలీలు..!

కర్నూలు జిల్లాలో భారీ వర్షాల కారణంగా 27 మంది కూలీలు వాగులో చిక్కుకున్నారు. గంజిహళ్లి సమీపంలోని మల్లెల వాగు ప్రవాహం ఎక్కువ ఉండటంతో వారంతా సహాయం కోసం ఆర్తనాదాలు చేశారు. సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టి వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.

New Update
AP: వాగులో చిక్కుకున్న 27 మంది కూలీలు..!

Advertisment
తాజా కథనాలు