దేవిపుత్రుడు సినిమాలో చూపించినట్టుగా.. ప్రళయం ముంచుకొస్తోంది అన్నట్టుగా.. నిజ జీవితంలోని పరిస్ధితులను చూస్తే అలాగే కనిపిస్తుంది. పశ్చిమ తీర రాష్ట్రాలపై విరుచుకుపడేందుకు బిపోర్ జాయ్ తుపాను పరవళ్లు తొక్కుతూ వేగంగా తీరం వైపు దూసుకొస్తోంది. గురువారం సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల మధ్య తీవ్ర తుపాను తీరాన్ని తాకనుంది. ప్రస్తుతం గుజరాత్ తీరానికి 200 కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమయింది. తుపాను కారణంగా అరేబియా సముద్రం అల్లకల్లోలంగా మారింది. రాకాసి అలలు తీరం వద్ద ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి.
పూర్తిగా చదవండి..ముంచుకొస్తున్న బిపోర్ జాయ్ తుపాను.. ద్వారకలో ఆలయం మూసివేత….
Translate this News: