విజయవాడలోని మంగళగిరి పార్టీ ఆఫీస్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీకి చెందిన కీలక నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబును పవన్ కళ్యాణ్ పార్టీ కండువా కప్పీ పార్టీలోకి అహ్వానించారు. ఈ సదర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. జనసేన పార్టీలో రమేష్కు సముచిత స్థానం కల్పిస్తామన్నారు. ఏపీ అభివృద్ధికి జనసేన కట్టుబడి ఉందని, రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం తాను జైలుకు వెళ్లేందుకు, దెబ్బలు తినేందుకైనా సిద్ధంగా ఉన్నానన్నారు.
పూర్తిగా చదవండి..రాష్ట్రం కోసం తాను జైలుకు వెళ్లడానికైనా సిద్ధం
Translate this News: