రూ.లక్ష పెడితే ఇంకో రూ.లక్ష పొందొచ్చు. అంటే రూ. 2 లక్షలు లభిస్తాయి. ఎలా అని అనుకుంటున్నారా? అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే. ప్రముఖ బ్యాంకింగ్ సంస్థ హెచ్డీఎఫ్సీ(HDFC)లో ఈ అవకాశం అందుబాటులో ఉంది. రిస్క్ లేకుండా రాబడి పొందాలని భావించే వారు ఈ అవకాశం వినియోగించుకోవచ్చు. ఫిక్సిడ్ డిపాజిట్ ద్వారా ఇది సాధ్యమవుతోంది. నిజానికి గతంలోనే ఈ తరహా రేట్లు ఉన్నా.. ఇప్పుడా ఛాన్స్ని మరింత పొడిగిస్తూ బ్యాంక్ నిర్ణయం తీసుకుంది. డబ్బులు ఎఫ్డీ చేయడానికి స్పెషల్ స్కీమ్ మరికొంత కాలం అందుబాటులో ఉండనుంది.
పూర్తిగా చదవండి..Bank News: బ్యాంక్ కస్టమర్లకు గుడ్న్యూస్.. డబ్బు రెట్టింపు చేసుకునే అవకాశం..త్వరపడండి!
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తన కస్టమర్లకు తీపి కబురు అందించింది. కరోనా సమయంలో మొదలైన స్పెషల్ ఎఫ్డీ స్కీమ్ జూలై 7తోనే ముగియగా.. ఇప్పుడా గడువును ఈ ఏడాది నవంబర్ 7వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ సీనియర్ సిటిజెన్ కేర్ FD లో భాగంగా 5 సంవత్సరాల ఒక రోజు నుంచి 10 సంవత్సరాల టెన్యూర్ FD పై 7.75 శాతం వడ్డీ రేటు ఆఫర్ చేస్తోంది.
Translate this News: