హర్యానా రాష్ట్రం మండిపోతోంది. నివురుగప్పిన నిప్పులా మారింది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం మసీదుల్లో మత ప్రార్థనలను ప్రభుత్వం నిషేధించింది. ముఖ్యంగా ముస్లింలు అధికంగా ఉండే నుహ్ జిల్లాతో పాటు పలు ప్రాంతాల్లో మసీదుల్లో ప్రార్ధనలు నిర్వహించరాదని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బహిరంగ ప్రదేశాల్లో నమాజ్ చేయవద్దని, ఇళ్ల వద్దే ప్రార్థనలు చేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ముందస్తు ప్రణాళిక ప్రకారమే అల్లర్లు జరిగాయని హర్యానా హోం మంత్రి అనిల్ తెలిపారు.
పూర్తిగా చదవండి..హర్యానాలో కొనసాగుతున్న ఉద్రిక్తత.. మసీదుల్లో ప్రార్థనలు నిషేధం
హర్యానా రాష్ట్రం నివురుగప్పిన నిప్పులా మారింది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక ప్రజలు భయాందోళన చెందుతున్నారు. రెండు వర్గాలు మధ్య జరిగిన అల్లర్లలో ఇప్పటికే ఆరుగురు మృతిచెందారు.
Translate this News: