సీఎం రేవంత్‌తో బండారు దత్తాత్రేయ భేటీ

TG: సీఎం రేవంత్ రెడ్డితో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ భేటీ అయ్యారు. అక్టోబర్‌లో జరిగే అలయ్ బలయ్ కార్యక్రమానికి హాజరు కావాలని సీఎంను ఆహ్వానించారు. అక్టోబర్ 13న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో అలయ్ బలయ్ కార్యక్రమాన్ని దత్తాత్రేయ నిర్వహించనున్నారు .

సీఎం రేవంత్‌తో బండారు దత్తాత్రేయ భేటీ
New Update
#bandaru-dattatreya
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe