Telangana: బయటకు రావొద్దు.. వాతావరణశాఖ హెచ్చరిక..!

తెలంగాణలో రానున్న 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. పగటి ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరగడంతో ఉదయం 11 గంటల నుంచి 3గంటల వరకు అవసరమైతే తప్ప బయటకు రాకూడదని సూచిస్తోంది.

New Update
Telangana: బయటకు రావొద్దు.. వాతావరణశాఖ హెచ్చరిక..!
Advertisment
Advertisment
తాజా కథనాలు