అభివృద్ధి ఓర్వలేక సీఎం జగన్ పై విమర్శలు: మంత్రి అమర్ నాథ్
రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి ఓర్వలేక సీఎం జగన్ పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి గుడివాడ అమర్ నాథ్. జగన్ చేసిన అభివృద్ధిని అంకెలతో సహా చెబుతాం అంటూ ధీమ వ్యక్తం చేశారు.
Gudivada Amarnath: రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి ఓర్వలేక సీఎం జగన్(CM Jagan) పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి గుడివాడ అమర్ నాథ్(Gudivada Amarnath). వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాతే ఏపీ అభివృద్ధి చెందిందని వ్యాఖ్యనించారు. జగన్ చేసిన అభివృద్ధిని అంకెలతో సహా చెబుతాం అంటూ ధీమ వ్యక్తం చేశారు.
రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా ఇచ్చిన జిఎస్డిపి గ్రోత్ రేట్ ప్రకారం.. 2019 నాటికి జిఎస్డిపి 22 వ స్థానంలో ఉంటే 2023 నాటికి నంబర్ వన్ స్థానంలో ఉందని వెల్లడించారు మంత్రి గుడివాడ అమర్ నాథ్. ఏపిలో తలసరి ఆదాయం 2019 లో 17 వ స్థానంలో ఉంటే..ఇప్పుడు 9 వ స్థానంలో ఉందని తెలిపారు. వైసిపి రాక ముందు ఏపీ వ్యవసాయంలో 27 స్థానంలో ఉంటే..ఇప్పుడు 6 వ స్థానంలో ఉందని వెల్లడించారు.
పెట్టుబడుల విషయంలో గుజరాత్ తర్వాత స్థానం ఏపీదేనని చెప్పారు మంత్రి గుడివాడ అమర్ నాథ్. జగన్ పాలనకు ఈ ర్యాంకింగ్సే నిదర్శనమని అన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లోనూ ఏపి ముందు అంచలో ఉందని వ్యాఖ్యనించారు. ప్రపంచ పారిశ్రామిక వేత్తలందరూ ఏపీ వైపే చూస్తున్నాయని పేర్కొన్నారు. ఏపీ నుండి వెళ్ళిన ట్యాక్స్ లనే కేంద్రం ఇస్తోంది తప్ప అక్కడి నిధులు ఏ మాత్రం ఇవ్వడం లేదని విమర్శించారు. ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబుపై(TDP Chandrababu) విమర్శలు గుప్పించారు. 70 శాతం పోలవరం కట్టడం కాదు..70 శాతం కొట్టేశారని ఫైర్ అయ్యారు.
అభివృద్ధి ఓర్వలేక సీఎం జగన్ పై విమర్శలు: మంత్రి అమర్ నాథ్
రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి ఓర్వలేక సీఎం జగన్ పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి గుడివాడ అమర్ నాథ్. జగన్ చేసిన అభివృద్ధిని అంకెలతో సహా చెబుతాం అంటూ ధీమ వ్యక్తం చేశారు.
Gudivada Amarnath: రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి ఓర్వలేక సీఎం జగన్(CM Jagan) పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి గుడివాడ అమర్ నాథ్(Gudivada Amarnath). వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాతే ఏపీ అభివృద్ధి చెందిందని వ్యాఖ్యనించారు. జగన్ చేసిన అభివృద్ధిని అంకెలతో సహా చెబుతాం అంటూ ధీమ వ్యక్తం చేశారు.
Also Read: అక్కడ సెల్ఫీ దిగుతున్నారా.. అయితే మీ ఓటు రద్దే
రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా ఇచ్చిన జిఎస్డిపి గ్రోత్ రేట్ ప్రకారం.. 2019 నాటికి జిఎస్డిపి 22 వ స్థానంలో ఉంటే 2023 నాటికి నంబర్ వన్ స్థానంలో ఉందని వెల్లడించారు మంత్రి గుడివాడ అమర్ నాథ్. ఏపిలో తలసరి ఆదాయం 2019 లో 17 వ స్థానంలో ఉంటే..ఇప్పుడు 9 వ స్థానంలో ఉందని తెలిపారు. వైసిపి రాక ముందు ఏపీ వ్యవసాయంలో 27 స్థానంలో ఉంటే..ఇప్పుడు 6 వ స్థానంలో ఉందని వెల్లడించారు.
Also Read: ఈ ఆకుకూర ఎక్కడైనా కనిపిస్తే అస్సలు వదలకండి..ఎందుకంటే..?
పెట్టుబడుల విషయంలో గుజరాత్ తర్వాత స్థానం ఏపీదేనని చెప్పారు మంత్రి గుడివాడ అమర్ నాథ్. జగన్ పాలనకు ఈ ర్యాంకింగ్సే నిదర్శనమని అన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లోనూ ఏపి ముందు అంచలో ఉందని వ్యాఖ్యనించారు. ప్రపంచ పారిశ్రామిక వేత్తలందరూ ఏపీ వైపే చూస్తున్నాయని పేర్కొన్నారు. ఏపీ నుండి వెళ్ళిన ట్యాక్స్ లనే కేంద్రం ఇస్తోంది తప్ప అక్కడి నిధులు ఏ మాత్రం ఇవ్వడం లేదని విమర్శించారు. ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబుపై(TDP Chandrababu) విమర్శలు గుప్పించారు. 70 శాతం పోలవరం కట్టడం కాదు..70 శాతం కొట్టేశారని ఫైర్ అయ్యారు.
Crime News: భర్త అత్తమామల వేధింపులు.. భరించలేక సూసైడ్ నోట్ రాసి మరో నవవధువు..!
ఇటీవల ఇలాంటి దారుణ ఘటన పెనమలూరు నియోజకవర్గంలో చోటుచేసుకుంది. విజయవాడ | క్రైం | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News
BREAKING: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఢీకొన్న లారీ.. ఒకే కుటుంబానికి చెందిన వారు స్పాట్లోనే!
అతివేగం, నిర్లక్ష్యం వంటి కారణాల వల్ల ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. విజయనగరం | క్రైం | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News
BIG BREAKING: పరవాడ ఫార్మా సిటీలో భారీ ప్రమాదం.. ఐదుగురు పరిస్థితి!
పరవాడ ఫార్మా సిటీలో భారీ ప్రమాద ఘటన చోటుచేసుకుంది. లూపిన్ ఫార్మా కంపెనీలో విష వాయువు లీకైంది. వైజాగ్ | క్రైం | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News
బిగ్ అలెర్ట్.. APPSC లో కీలక మార్పులు - అలా వస్తేనే ప్రిలిమ్స్ పరీక్ష..!
APPSC: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ప్రభుత్వం ఉద్యోగ నియామకాల్లో భారీ మార్పులను చేపట్టే దిశగా ప్రణాళికలు రూపొందిస్తోంది..... Latest News In Telugu | జాబ్స్
Ap Road Accident: ఏపీలో ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు యువకులు స్పాట్డెడ్
అన్నమయ్య జిల్లాలో ఆదివారం రాత్రి ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు యువకులు దుర్మరణం పాలయ్యారు. క్రైం | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News కడప
AP Crime: నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్లోనే 15 మందికి..
నెల్లూరు జిల్లా నాయుడుపేట సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బొగ్గు లారీని వెనుక నుంచి ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొట్టింది. నెల్లూరు | క్రైం | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News
Mohammed Siraj : చరిత్ర సృష్టించిన సిరాజ్... కపిల్ దేవ్ రికార్డు బద్దలు
Weather Update: IMD హెచ్చరిక.. ఆగస్టు 10 వరకు ఉరుములతో భారీ వర్షాలు..!
Dharmasthala Case: ధర్మస్థలలో మరో అస్థిపంజరం.. ఒంటిపై చొక్కా, మెడకు ఉరి
Gurram Paapi Reddy Teaser: ఫరియా కామెడీకి నవ్వులే నవ్వులు.. 'గుర్రం పాపి రెడ్డి' టీజర్ చూశారా!
Shahi Paneer: షాహి పనీర్ తింటే పీడకలలు వస్తాయి