Anantapur : శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి (Puttaparthi) లో హిజ్రాల (Hijras) మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని బ్రాహ్మణపల్లిలో పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న హిజ్రా పల్లవి ఇంట్లోకి చొరబడిన పలువురు హిజ్రాలు కత్తులు, రాడ్లు తీసుకొచ్చి విచక్షణ రహితంగా దాడికి తెగబడ్డారు. ఈ ఘటనతో ఆ ప్రాంతం ఒక్కసారిగా ఉద్రిక్తతంగా మారింది.
పూర్తిగా చదవండి..AP : హిజ్రాల మధ్య గ్రూప్ వార్.. బర్త్ డే సెలబ్రేషన్స్ జరుగుతుండగా కత్తులు, రాడ్లతో ఇంట్లోకి చొరబడి..
అనంతపురం జిల్లా పుట్టపర్తిలో హిజ్రాల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. బ్రాహ్మణపల్లిలో పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న హిజ్రా పల్లవి ఇంట్లోకి చొరబడిన కొందరు హిజ్రాలు రాడ్లు, కత్తులతో దాడికి దిగారు. ఆధిపత్యం నిలుపుకునేందుకే హిజ్రాల మధ్య గ్రూప్ వార్ నడుస్తున్నట్లు తెలుస్తోంది.
Translate this News: