Khammam: కోడలికి మాయమాటలు చెప్పి తన సొంత మనవడిని అమ్మేసింది ఓ నానమ్మ. అసలు విషయం తెలుసుకున్న కోడలు.. తన కొడుకు విషయంపై పోలీసులు, చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులను ఆశ్రయించింది. ఈ దారుణ ఘటన ఖమ్మం జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది.
పూర్తిగా చదవండి..Khammam: ఖమ్మంలో దారుణం.. మనవడిని అమ్మేసిన నానమ్మ.!
ఖమ్మంలో దారుణం చోటుచేసుకుంది. నాగమణి అనే మహిళ సొంత మనవడిని రూ. 5 లక్షలకు అమ్మేసింది. విషయం గుర్తించిన ఆ బాబు తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
Translate this News: