పుదుచ్చేరి నుంచి గవర్నర్ తమిళి సై మరికొన్ని గంటల్లో హైదరాబాద్ చేరుకోనున్నారు. అయితే ఆర్టీసీ బిల్లు డ్రాప్ట్ పై ఆమె లేవనెత్తిన 5 అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి లిఖిత పూర్వకంగా వివరణ వెళ్లింది. దీంతో ఆమె సంతృప్తి చెందినట్టు సమాచారం. దీంతో పాటు ఆర్టీసీ కార్మికుల ఛలో రాజ్ భవన్ నిరసన కార్యక్రమంతో రాజ్ భవన్ ను ముట్టడించిన క్రమంలో తమిళి సై ఆర్టీసీ యూనియన్ నేతలు, కార్మికులతో పుదుచ్చేరి నుంచే వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడారు.
పూర్తిగా చదవండి..మరికొన్ని గంటల్లో హైదరాబాద్ కు గవర్నర్..ఆర్టీసీ బిల్లుకు గ్రీన్ సిగ్నల్..!!
పుదుచ్చేరి నుంచి గవర్నర్ తమిళి సై మరికొన్ని గంటల్లో హైదరాబాద్ చేరుకోనున్నారు. ఆర్టీసీ బిల్లు పై ప్రభుత్వం ఇచ్చిన వివరణతో గవర్నర్ సంతృప్తి చెందినట్టు సమాచారం. దీంతో ఈ రోజు రాత్రికే టీఎస్ ఆర్టీసీ బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్..!
Translate this News: