AP: ఏపీ ప్రభుత్వ కార్యాలయాలపై స్పెషల్ ఫొకస్ .. సిట్‌ ఆఫీసుకు సీల్‌..!

ఏపీ ప్రభుత్వ కార్యాలయాలపై ప్రభుత్వం నిఘా పెట్టింది. కీలక సమాచారం మాయం అవకుండా చర్యలు చేపట్టింది. వైసీపీ ప్రభుత్వంలో చంద్రబాబు, లోకేష్ సహా ఇతర నేతలపై కేసులు పెట్టిన కార్యాలయాలపై స్పెషల్ ఫోకస్ చేసింది. ఆయా ప్రభుత్వ కార్యాలయాలను పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు.

New Update
AP: ఏపీ ప్రభుత్వ కార్యాలయాలపై స్పెషల్ ఫొకస్ .. సిట్‌ ఆఫీసుకు సీల్‌..!

AP Government: ఏపీ ప్రభుత్వ కార్యాలయాలపై ప్రభుత్వం ప్రత్యేక నిఘా పెట్టింది. కీలక సమాచారం మాయం అవకుండా చర్యలు తీసుకుంటుంది. వైసీపీ ప్రభుత్వంలో చంద్రబాబు, లోకేష్ సహా ఇతర నేతలపై కేసులు పెట్టిన కార్యాలయాలపై స్పెషల్ ఫోకస్ చేసింది.

Also Read: 30 ఏళ్ల నాటి పొలిటికల్ సీన్ రిపీట్.. జగన్ కోలుకోవడానికి కనీసం పదేళ్లు?

ఆయా ప్రభుత్వ కార్యాలయాలను పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. ఇప్పటికే కుంచనపల్లిలోని సిట్‌ ఆఫీసుకు సీల్‌ వేశారు. సచివాలయంలోని ఐటీ డిపార్ట్‌మెంట్‌లో సర్వర్‌ డేటా స్వాధీనం చేసుకున్నారు. ఫైబర్ నెట్ కార్యాలయాన్ని అధికారులు తమ కంట్రోల్‌లోకి తీసుకున్నారు.

Also Read: అసలు మాయను చంపేసిన రుద్రాణి ..! భర్తకు శాశ్వతంగా దూరమవుతున్న కావ్య..! చిత్రతో రాజ్ పెళ్లి..!

ప్రభుత్వ కార్యాలయాల నుంచి కంప్యూటర్లు, ల్యాప్ ట్యాప్, హార్డ్ డిస్కులు, పెన్‌డ్రైవ్‌లు స్వాధీనం చేసుకున్నారు. రెవెన్యూ శాఖలో ఎలాంటి ఫైలు కదిలించొద్దని అధికారుల బదిలీలు కూడా నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు.

Advertisment
తాజా కథనాలు