బాసర ట్రిపుల్ ఐటీలో వరుస ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆడపిల్లలు ఇలాంటి విపరీత నిర్ణయాలు తీసుకోడానికి దారితీస్తున్న పరిస్థితులపై ఆందోళన చెందారు. వెంటనే ఈ విషయంలో చొరవ తీసుకుని పిల్లల్లో మానసిక స్థైర్యాన్ని కల్పించాలని వైస్ చాన్సెలర్ ను ఆదేశించారు.
పూర్తిగా చదవండి..విద్యార్థుల వరుస మరణాలు.. రంగంలోకి గవర్నర్
బాసర ట్రిపుల్ ఐటీలో ఏం జరుగుతుందో తెలుసుకునే పనిలో పడ్డారు గవర్నర్ తమిళిసై. వరుస మరణాలపై నివేదికకు ఆదేశించారు. దీనికోసం వీసీకి 48 గంటల డెడ్ లైన్ విధించారు. ఇటు విద్యార్థి సంఘాల ఆందోళనలు కొనసాగుతున్నాయి.
Translate this News: