గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అసెంబ్లీలో బాంబు పేల్చారు. వచ్చే అసెంబ్లీలో తాను సభలో ఉండకపోవచ్చన్నారు. ఇంటా.. బయటా కూడా తాను అసెంబ్లీలో అడుగు పెట్టొద్దని కోరుకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో తాను ఉన్నా.. లేకున్నా ధూల్ పేట్ నియోజక వర్గాన్ని మాత్రం తప్పని సరిగా అభివృద్ధి చేయాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పీకర్ ను కోరారు.
పూర్తిగా చదవండి..అసెంబ్లీలో బాంబ్ పేల్చిన గోషామహల్ ఎమ్మెల్యే..సంచలన వ్యాఖ్యలు!
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అసెంబ్లీలో బాంబు పేల్చారు. వచ్చే అసెంబ్లీలో తాను సభలో ఉండకపోవచ్చన్నారు. ఇంటా.. బయటా కూడా తాను అసెంబ్లీలో అడుగు పెట్టొద్దని కోరుకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై ఆ పార్టీ ఇంకా సస్పెన్షన్ ను ఎత్తివేయలేదు. ఏడాది గడిచిపోయినా సస్పెన్షన్ ఎత్తివేయకపోవడంతో ఆయన తీవ్ర నిరాశలో ఉన్నారు..
Translate this News: