New Update
Kurnool: వైసీపీకి మరో షాక్.. కాంగ్రెస్ లోకి గోపవరం గోకుల్ కృష్ణారెడ్డి
నంద్యాల జిల్లాలో వైసీపీకి మరో షాక్ తగిలింది. ZPTC గోపవరం గోకుల్ కృష్ణారెడ్డి కాంగ్రెస్ లో చేరారు. APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి కండువా కప్పి ఆయనను పార్టీలో ఆహ్వానించారు.