పేదరిక రేఖ (BPL)కు దిగువన ఉన్న వారికి చాలా ఆర్థిక సమస్యలు ఉంటాయి. అలాంటి వారికి రేషన్ కార్డులను ఇచ్చి, ఆ కార్డుల ఆధారంగా కేంద్రం, రాష్ట్రాల ప్రభుత్వాలు రకరకాల సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాయి. ముఖ్యంగా పేదవారికి కేంద్ర ప్రభుత్వం చాలా పథకాలు తెచ్చింది. ఇప్పుడు మళ్లీ ఎన్టీయే ప్రభుత్వమే మూడోసారి అధికారంలో ఉంది కాబట్టి.. గతంలో అమలు చేసిన పథకాలనే ఇప్పుడూ అమలు చేస్తూ ఉంది.
పూర్తిగా చదవండి..రేషన్ కార్డుదారులకు శుభవార్త.. ఈ 5 పథకాల గురించి మీకు తెలుసా?
రేషన్ కార్డులను ఇచ్చి, ఆ కార్డుల ఆధారంగా కేంద్రం, రాష్ట్రాల ప్రభుత్వాలు రకరకాల సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాయి. ముఖ్యంగా పేదవారికి కేంద్ర ప్రభుత్వం చాలా పథకాలు తెచ్చింది.గతంలో అమలు చేసిన పథకాలనే ఇప్పుడూ అమలు చేస్తూ ఉంది.అలాంటి ఐదు పథకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Translate this News: