AP: SBI బ్యాంకులో గోల్డ్ స్కాం.. లబోదిబోమంటున్న బాధితులు.!

శ్రీకాకుళం జిల్లా గార SBI బ్యాంకులో జరిగిన గోల్డ్ స్కాంపై బాధితులు లబోదిబోమంటున్నారు. 8 నెలలు కావస్తున్నా 4.30 కేజీల తాకట్టు ఆభరణాలను బ్యాంకు అధికారులు ఇవ్వడం లేదని ఆందోళన చెందుతున్నారు. పోలీసుల సహకారంతోనే ఉన్నతాధికారులు తప్పించుకుంటున్నారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

AP: SBI బ్యాంకులో గోల్డ్ స్కాం.. లబోదిబోమంటున్న బాధితులు.!
New Update

#srikakulam
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe