బోనం ఎత్తిన ఈటల రాజేందర్

గోల్కొండలో జరుగుతున్న బోనాల ఉత్సవాల్లో తెలంగాణ బీజేపీ కీలక నేత, మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన బోనం ఎత్తారు. అమ్మవారు రాష్ట్రప్రజలందరినీ చల్లగా చూడాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.

New Update
బోనం ఎత్తిన ఈటల రాజేందర్

Advertisment
తాజా కథనాలు