దేశంలో ఖాళీగా ఉంటున్న షాపింగ్ మాల్స్(Ghost Malls) సంఖ్య పెరుగుతోంది. 2022లో వీటి సంఖ్య 57 కాగా, 2023 నాటికి 64కి పెరిగింది. రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ ఇండియా విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం, దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో ఖాళీగా ఉన్న షాపింగ్ మాల్స్ సంఖ్య సంవత్సరాలుగా పెరిగింది. ఢిల్లీ-ఎన్సీఆర్లో అత్యధిక పెరుగుదల నమోదైంది. ఇక్కడ దాదాపు 21 మాల్స్ ఖాళీగా ఉన్నాయి. వీటిని ‘ఘోస్ట్ షాపింగ్ మాల్స్'(Ghost Malls)గా పిలుస్తారు.
పూర్తిగా చదవండి..Ghost Malls: దేశంలో ఖాళీగా పడి ఉన్న మాల్స్ పెరుగుతున్నాయి.. హైదరాబాద్ లో మాత్రం..
షాపింగ్ మాల్స్ అంటే కిక్కిరిసి ఉంటాయని మనకు తెలుసు. కానీ, మన దేశంలో మొత్తం 64 షాపింగ్ మాల్స్ ఖాళీగా ఉండిపోయాయి. వీటిని ఘోస్ట్ మాల్స్ అంటారు. రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక ప్రకారం ఢిల్లీలో 21, హైదరాబాద్ లో 5 ఘోస్ట్ మాల్స్ ఉన్నాయి.
Translate this News: