Lokpal chairperson: లోక్పాల్ కొత్త చైర్మన్గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఏఎం ఖాన్విల్కర్ నియమితులయ్యారు. ‘లోక్పాల్ ఆఫ్ ఇండియా’ అని పిలిచే లోక్పాల్కి రెండవ ఛైర్మన్గా ఖాన్విల్కర్ ఉంటారు. మొదటి ఛైర్మన్ మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి పినాకి చంద్ర ఘోష్, మార్చి 2019 నుండి పదవీ విరమణ చేశారు. హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు, మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఖాన్విల్కర్ పని చేయడం గమనార్హం.
పూర్తిగా చదవండి..Lokpal chairperson: లోక్పాల్ కొత్త చైర్పర్సన్గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఏఎం ఖాన్విల్కర్ నియామకం.!
లోక్పాల్ కొత్త చైర్మన్గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఏఎం ఖాన్విల్కర్ నియమితులయ్యారు. మార్చి 2000లో బాంబే హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన ఖాన్విల్కర్, సుప్రీంకోర్టుకు పదోన్నతి పొందకముందు హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు, మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు.
Translate this News: