వర్షాకాలం వచ్చిందంటే చాలు.. వరద, బురదతో పాటు రోగాలు(diseases) కూడా కళ్ల ముందు వాలిపోతాయి. ఎవర్ని కదిలించినా ఏదో ఒక హెల్త్ ప్రాబ్లెమ్ చెబుతుంటారు. జ్వరమని.. డెంగీ అని.. వైరల్ ఇన్ఫెక్షన్ అని ఇలా ఏదో ఒక సమస్యతో బాధ పడే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అందులోనూ ప్రస్తుతం దేశవ్యాప్తంగా వరుణుడు ప్రతాపం చూపిస్తుండడంతో అనారోగ్యం బారిన పడే వారి సంఖ్య బాగా పెరిగింది. తెలుగు రాష్ట్రాలతో పాటు నార్త్ ఇండియాలోనూ వర్షాలు బీభత్సం సృష్టిస్తుండడంతో వివిధ రకాల వ్యాధులు చుట్టుముడుతున్నాయి. ఢిల్లీ, హైదరాబాద్లో ముఖ్యంగా కళ్ల కలక(Pink eye) కేసులు పెరుగుతున్నాయి. మనకు తెలిసిన వాళ్లలోనే ఎవరో ఒకరు తమకు కళ్ల కలక వచ్చిందని చెబుతున్న విషయాలు వింటునే ఉన్నాం.
పూర్తిగా చదవండి..బీ అలెర్ట్..పెరుగుతున్న కళ్ల కలక కేసులు..ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..?
దేశవ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్న వేళ ప్రజలకు రోగాల బెడద ఎక్కువైంది. ముఖ్యంగా కళ్లకలక కేసులు పెరుగుతున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. ఢిల్లీ, హైదరాబాద్లో కళ్లకలకతో బాధ పడే వారి సంఖ్య పెరిగినట్టు సమాచారం.
Translate this News: