హైదరాబాద్ లో విషాదం చోటుచేసుకుంది. సాగర్ రోడ్డులో నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ ర్యాంపు పిల్లర్ టు పిల్లర్ స్లాబ్ చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో 15మంది కార్మికులు గాయపడ్డారు. అందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. బైరామల్ గూడా ఫ్లైఓవర్ పై మిక్సర్ తయారు చేసే లారీ రివర్స్ తీసుకుంటుంగా అది పిల్లర్ కు తాకడంతో ఈ ప్రమాదం జరిగింది. అయితే ఆ సమయంలో అక్కడున్న కార్మికులు వెంటనే అప్రమత్తమయ్యారు. దీంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.
పూర్తిగా చదవండి..హైదరబాద్లో విషాదం..కుప్పుకూలిన ఫ్లైఓవర్, 15మందికి గాయాలు, ముగ్గురి పరిస్థితి విషమం.!!
హైదరాబాద్ లో విషాదం నెలకొంది. ఎల్బీనగర్, సాగర్ రింగ్ రోడ్డులో నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ కుప్పకూలింది. ఈ ఘటనలో 10మందికి గాయాలయ్యాయి. అందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మిక్సర్ తయారీ చేసే లారీ రివర్స్ తీసుకుంటున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఘటనాస్థలాన్ని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పరిశీలించారు. క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
Translate this News: