తెలంగాణ రాష్ట్రాన్ని ముంచెత్తుతున్న భారీ వర్షాలతో ప్రాజెక్టులకు వరద ఉధృతి గంట గంటకు పెరుగుతూ పోతుంది. దీంతో ఇప్పటికే అన్నీ ప్రాజెక్టులు నిండుకుండలా మారి ప్రమాద హెచ్చరికలను దాటేశాయి. ఈ నేపథ్యంలో కడెం ప్రాజెక్టు డేంజర్ జోన్ లో పడింది. భారీగా ప్రాజెక్టులోకి వరద నీరు చేరుతుండడంతో.. ఏ క్షణంలో ఏదైనా జరగొచ్చు.. అని ప్రాజెక్ట్ వదిలి అధికారులు వెళ్ళిపోయారు. ప్రాజెక్ట్ పై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది.
పూర్తిగా చదవండి..కడెం ప్రాజెక్ట్ పై నుంచి వరదనీరు..చేతులెత్తేసిన అధికారులు..దేవుడే కాపాడాలన్న మంత్రి!
తెలంగాణ రాష్ట్రాన్ని ముంచెత్తుతున్న భారీ వర్షాలతో ప్రాజెక్టులకు వరద ఉధృతి గంట గంటకు పెరుగుతూ పోతుంది. ఇక కడెం ప్రాజెక్టు డేంజర్ జోన్ లో పడింది. భారీగా ప్రాజెక్టులోకి వరద నీరు చేరుతుండడంతో.. ఏ క్షణంలో ఏదైనా జరగొచ్చు.. అని ప్రాజెక్ట్ వదిలి అధికారులు వెళ్ళిపోయారు. మరో పక్క ప్రాజెక్ట్ పై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. 4 గేట్లు మొరాయించగా.. కొన్ని గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పరిస్థితిని పరిశీలించి.. కడెం ప్రాజెక్ట్ ను ఆ ఎల్లమ్మ తల్లే కాపాడాలన్నారు.
Translate this News: