రెప్పపాటు కాలంలో గాల్లో కలిసిపోయే ప్రాణాలు మనవి. ఏ క్షణంలోనైనా ఏమరపాటుగా ఉండకూడని రోజులివి. ప్రమాద సమయంలో ప్రతి క్షణం విలువైనది. ప్రాణాలు పోవడానికి.. ప్రాణాలు నిలుపుకోవడానికి క్షణాల వ్యవధి చాలు. ఇటివలి దేశాన్ని విషాదంలో నింపేసిన ఒడిశా రైళ్ల ప్రమాద ఘటనలోని ఓ 20నిమిషాలు వందలాది ప్రాణాలను బలిగొంటే.. పగిడిపల్లి-బొమ్మాయిపల్లి రైలు ప్రమాద ఘటనలో వందలాది ప్రాణాలను ఆ 20నిమిషాలే కాపాడాయి.
పూర్తిగా చదవండి..Train Fire: ఆ 20నిమిషాలే వందలాది ప్రాణాలను కాపాడాయి.. తోటి ప్రయాణికులను రక్షించిన వ్యక్తి ఎవరో తెలుసా..?
ఫలక్నుమా సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. పగిడిపల్లి-బొమ్మాయిపల్లి వద్దకు రాగానే రైలులోంచి ఒక్కసారిగా మంటలు రాగా దుర్గా అనే వ్యక్తి చైన్ లాగడంతో ప్రయాణికులంతా రైలు నుంచి దిగారు. దుర్గా ఆర్మీ ఉద్యోగిగా తెలుస్తోంది.
Translate this News: