కోనసీమ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని మల్లయపాలంలో కొబ్బరిపీచు ఫ్యాక్టరీలో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఫ్యాక్టరీ, రవాణాకు సిద్ధంగా ఉన్న పీచుబేడులు మంటల్లో చిక్కుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది సుమారు నాలుగు గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. By Nikhil 26 May 2024 in ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి New Update షేర్ చేయండి Your browser does not support the video tag. Your browser does not support the video tag. #NULL సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి