AR Constable : ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని ప్రకాశం జిల్లా ఒంగోలు (Ongole) లో దారుణం చోటు చేసుకుంది. నగరంలో కన్న కొడుకుని ఏఆర్ కానిస్టేబుల్ తుపాకీతో కాల్చి చంపిన ఘటన కలకలంగా మారింది. స్థానిక శ్రీనివాస కాలనీకి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ ప్రసాద్ పాత ఈవీఎం (Old EVM’s) లు నిల్వ చేసిన గోడౌన వద్ద విధులు నిర్వహిస్తున్నాడు. అయితే గత కొంత కాలంగా మద్యానికి బానిసైన ప్రసాద్…ఇంటి ఖర్చులకు కానీ ఇతర అవసరాలకు కానీ జీతం డబ్బులు ఇవ్వడం లేదు.
పూర్తిగా చదవండి..Ap Crime : ఏపీలో దారుణం.. డబ్బులు అడిగాడని కొడుకుని కాల్చి చంపిన ఏఆర్ కానిస్టేబుల్!
ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా ఒంగోలులో దారుణం చోటు చేసుకుంది. నగరంలో కన్న కొడుకుని ఏఆర్ కానిస్టేబుల్ తుపాకీతో కాల్చి చంపిన ఘటన కలకలంగా మారింది. పూర్తి వివరాలు ఈ కథనంలో.
Translate this News: