AP: ఏలూరు జిల్లాలో రోడ్డెక్కిన రైతులు.. తమకు న్యాయం చేయాలంటూ..!

ఏలూరు జిల్లా గవరవరంలో ధాన్యం, మొక్కజొన్న రైతులు ఆందోళన చేపట్టారు. దళారుల చేతిలో మోసపోయిన తమకు న్యాయం చేయాలంటూ రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. దాదాపు రూ. 2 కోట్ల 25 లక్షలు చెల్లించకుండా దళారులు మోసం చేశారని నిరసన చేశారు.

New Update
AP: ఏలూరు జిల్లాలో రోడ్డెక్కిన రైతులు.. తమకు న్యాయం చేయాలంటూ..!

Advertisment
తాజా కథనాలు