టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ కు దేశ వ్యాప్తంగా ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. బాహుబలి మూవీతో పాన్ ఇండియా లెవల్లో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. బాహుబలి తర్వాత ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా మూవీస్ లో నటిస్తూ జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నారు. అయితే బాహుబలి తప్పా ఏ ఒక్క సినిమా కూడా ఆశించిన స్థాయిలో విజయాన్ని దక్కించులేవు. సాహో, రాధేశ్యామ్ సినిమాలు నెగెటివ్ టాక్ ను తెచ్చుకున్నప్పటికీ కలెక్షన్ల పరంగా మాత్రం బెటర్ అనిపించాయి.
పూర్తిగా చదవండి..ప్రభాస్ అసలు హీరోనే కాదు…చురకలంటించిన పాన్ ఇండియా డైరెక్టర్..!!!
యంగ్ రెబల్ స్టార్..బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఇటీవల ఆదిపురుష్ మూవీతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు ప్రభాస్. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. కానీ ఈ ఆశించిన స్థాయిలో ఈ సినిమా బాక్సాఫిస్ వద్ద రాణించలేకపోయింది. దీంతో ప్రభాస్ అభిమానులు తీవ్రనిరాశ చెందారు. ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ అంతా కూడా సలార్ మూవీపై భారీగానే ఆశలు పెట్టుకున్నారు. ఈ మధ్యే టీచర్ కూడా రిలీజ్ అయ్యింది. దీనిపై ప్రముఖ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. హింసను కూడా గ్లామరైజ్ చేసి చూపిస్తున్నారని కామెంట్ చేశారు. అసలు ప్రభాస్ హీరోనే కాదని చురకలంటించారు. వివేక్ అగ్నిహోత్రి చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
Translate this News: