New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/ktr--1.jpg)
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ రోజు ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్నారు. చౌటుప్పల్ లో నిర్వహిస్తున్న పట్టభద్రుల సమ్మేళనంలో ఆయన మాట్లాడుతున్నారు. కేటీఆర్ స్పీచ్ ను ఈ వీడియోలో చూడండి.