యాదాద్రిలో ఎర్రబెల్లి పూజలు యాదగిరి లక్ష్మీనర్సింహస్వామి వారిని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మంగళవారం దర్శించుకున్నారు. ఈసందర్భంగా స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నారు. పూజారులు మాజీ మంత్రికి ఆశీర్వదించి,స్వామివారి తీర్థప్రసాదాలు అందచేశారు. By Nikhil 19 Mar 2024 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి ఎర్రబెల్లిని ఆశీర్వదిస్తున్న అర్చకులు #NULL సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి