కర్నాటక రాజధాని బెంగళూరులో దారుణం జరిగింది. ఓ సాఫ్ వేర్ కంపెనీకి చెందిన ఏండీ, సీఈవోను దారుణంగా హత్య చేశాడు అదే కంపెనీకి చెందిన మాజీ ఉద్యోగి. సంవత్సరం క్రితం స్థాపించిన ఏరోనిక్స్ ఇంటర్నెట్ కంపెనీ ఎండీ, సీఈవోలను మాజీ ఉద్యోగి హత్య చేయడం కలకలం రేపింది.
పూర్తిగా చదవండి..సీఈవో, ఎండినే కత్తితో పొడిచి చంపేశాడు.. ఎందుకో తెలిస్తే నోరెళ్లబెడతారు..!!
బెంగళూరులో ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఘోరానికి పాల్పడ్డాడు. ఏకంగా ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ ఎండీ, సీఈవోను హత్య చేశాడు. నిందితుడు అదే కంపెనీలో గతంలో పనిచేశాడు. ఈ మాజీ ఉద్యోగి ఆఫీసులోకి వెళ్లి వారిద్దర్నీ హత్య చేసినట్లుగా పోలీసులు వెల్లడించారు.
Translate this News: