తెలంగాణ ధనిక రాష్ర్టం అయితే బీఆర్ఎస్ సర్కార్ ఇండ్లు ఎందుకు నిర్మిస్తలేదని బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రశ్నించారు. కూలి చేసుకుని సంపాదించిన పైసలు బార్ షాపులకు వెళ్తున్నాయని ఆయన మండిపడ్డారు. తెలంగాణ రాకముందు ఇచ్చిన హామీలను సీఎం కేసీఆర్ ఎందుకు నెరవేరుస్తలేరని ఈటల ప్రశ్నించారు.
పూర్తిగా చదవండి..ధనిక రాష్ట్రం అయితే డబుల్ బెడ్ రూం ఇండ్లు ఎందుకు నిర్మిస్తలేరు….!
Translate this News: