అక్షర యోధుని అంతిమయాత్ర-LIVE

నిన్న ఉదయం తుదిశ్వాస విడిచిన ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు అంతిమ యాత్ర కొనసాగుతోంది. మరికొద్ది సేపట్లో ఫిల్మ్ సిటీలో ప్రభుత్వ లాంఛనానాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అక్షరయోధుడికి వీడ్కోలు పలికేందుకు వివిధ రంగాల ప్రముఖులు, ఈనాడు గ్రూప్ ఉద్యోగులు హాజరయ్యారు.

New Update
అక్షర యోధుని అంతిమయాత్ర-LIVE

Advertisment
తాజా కథనాలు