Election Commission Key Decision On Rythu Bandhu: తెలంగాణ ప్రభుత్వానికి ఈసీ షాక్ ఇచ్చింది. రైతు భరోసా (రైతు బంధు) స్కీమ్ కు సంబంధించిన నిధుల విడుదలను ఆపాలని ఆదేశించింది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ (Election Code) అమల్లో ఉన్న నేపథ్యంలో మిగిలిన లబ్ధిదారులకు మే 13 తర్వాత పంపిణీ చేయాలని ఆదేశించింది ఈసీ. ఈ నెల 9వ తేదీలోగా రైతులందరి ఖాతాల్లో రైతుభరోసా నిధులను జమ చేస్తామని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రకటించారు. దీనిపై ఎన్.వేణు కుమార్ ఈసీకి కంప్లైంట్ చేశారు. స్పందించిన ఈసీ.. సీఎం రేవంత్రెడ్డి ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించారని సీరియస్ అయ్యింది.
పూర్తిగా చదవండి..Election Commission: రేవంత్ సర్కార్ కు ఈసీ షాక్..
తెలంగాణ ప్రభుత్వానికి ఈసీ షాక్ ఇచ్చింది. రైతు భరోసా (రైతు బంధు) నిధుల విడుదలను ఆపాలని ఆదేశించింది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో మిగిలిన లబ్ధిదారులకు మే 13 తర్వాత పంపిణీ చేయాలని ఆదేశించింది ఈసీ.
Translate this News: