Breaking : రైతు బంధుకు ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. రైతు బంధు పంపిణీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వం రైతుల అకౌంట్లో నగదు జమ చేసేందుకు రెడీ అయ్యింది. By Bhoomi 24 Nov 2023 in తెలంగాణ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. రైతు బంధు పంపిణీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వం రైతుల అకౌంట్లో నగదు జమ చేసేందుకు రెడీ అయ్యింది. ఎకరానికి రూ. 5వేల చొప్పున రూ. 65 లక్షల మంది రైతుల అకౌంట్లో రైతు బంధు నగదు జమ కానుంది. దాదాపు రూ. 7500కోట్లు జమ చేయనుంది సర్కార్. ఈ సారి పోడు భూముల రైతులకు కూడా రైతు బంధు అందనుంది. అయితే ఈనెల 28 లోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఎన్నికల సంఘం తెలంగాణ సర్కార్ కు ఆదేశాలు జారీ చేసింది. ఇది కూడా చదవండి: బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్….రేపటి నుంచి 3 రోజులు బ్యాంకులు బంద్..!! #ec-good-news-for-brs-party #rythu-bandhu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి