టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. మంగళవారం తెల్లవారుజామున నుంచి 10 మంది అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ట్రాన్స్స్టాయ్ కంపెనీ బ్యాంకు రుణాల ఎగవేత కేసు విచారణలో భాగంగానే రాయపాటి నివాసంలో తనిఖీలు చేపట్టారు. ట్రాన్స్స్టాయ్ వ్యవహారానికి సంబంధించిన పత్రాలను అధికారులు తనిఖీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కంపెనీకి చెందిన పలువురి ఇళ్లలోనూ తనిఖీలు చేస్తున్నారు. రాయపాటి కంపెనీతో పాటు గుంటూరు, హైదరాబాద్ లో 15 చోట్ల ఏకకాలంలో సోదాలు జరగుతున్నాయి.
పూర్తిగా చదవండి..టీడీపీ నేత రాయపాటి సాంబశివరావు ఇంట్లో ఈడీ సోదాలు
టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. మంగళవారం తెల్లవారుజామున నుంచి 10 మంది అధికారులు తనిఖీలు చేస్తున్నారు.
Translate this News: