మోడీ సర్కార్ పై శివసేన (యూబీటీ) చీఫ్, మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ), ఆదాయ పన్ను శాఖ(ఐటీ), సీబీఐలు ఎన్డీఏలోని మూడు బలమైన పార్టీలు అని ఆయన విమర్శలు గుప్పించారు. మణిపూర్ హింసాకాండ విషయంలో మోడీపై ఆయన ఫైర్ అయ్యారు.
పూర్తిగా చదవండి..ఎన్డీఏలోని బలమైన పార్టీలు అవే… బీజేపీ ఉద్దవ్ ఠాక్రే ఫైర్…!
మోడీ సర్కార్ పై శివసేన (యూబీటీ) చీఫ్, మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ), ఆదాయ పన్ను శాఖ(ఐటీ), సీబీఐలు ఎన్డీఏలోని మూడు బలమైన పార్టీలు అని ఆయన విమర్శలు గుప్పించారు. మణిపూర్ హింసాకాండ విషయంలో మోడీపై ఆయన ఫైర్ అయ్యారు.
Translate this News: