ఫిలిప్పీన్స్ బలమైన భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలపై 6.2గా నమోదైంది. దేశ రాజధాని మనీలాలో భూప్రకంపనలు సంభవించినట్లు రిపోర్టులు పేర్కొన్నాయి. ఉత్తర ఫిలిప్పీన్స్ లోని మిండోరో ద్వీపంలో గురువారం రిక్టర్ స్కేలుపై 6.2తీవ్రతతో భూకంపం సంభవించిందనీ, మనీలా , పరిసర ప్రాంతాల్లో భూప్రకంపనలు సంభవించినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది.
పూర్తిగా చదవండి..ఫిలిప్పీన్స్లో భూకంపం, రిక్టర్ స్కేలుపై 6.2గా నమోదు..!!
Translate this News: