మల్కాజ్ గిరిలో నా గెలుపు పక్కా: ఈటల-LIVE మల్కాజ్ గిరి ఎంపీగా తన గెలుపు ఖాయమని బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. ఈ రోజు హుజూర్ నగర్ లో నిర్వహించిన బీజేపీ పట్టభద్రుల ఉప ఎన్నిక సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పట్టభద్రులు బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. By Nikhil 20 May 2024 in రాజకీయాలు తెలంగాణ New Update Follow Us షేర్ చేయండి #NULLమా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండిఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు AdvertismentAdvertismentతాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి