కేంద్ర మంత్రిని కలిసిన దుబ్బాక ఎమ్మెల్యే

కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడిని ఈ రోజు ఢిల్లీలోని ఆయన కార్యాలయంలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ లో విమాన సేవల పెంపుపై దృష్టి సారించాలని కోరారు. విమానయాన రంగంలో యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలన్నారు.

కేంద్ర మంత్రిని కలిసిన దుబ్బాక ఎమ్మెల్యే
New Update
#kotha-prabhakar-reddy #kinjarapu-ram-mohan-naidu
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe