మనందరికీ సుపరిచితమైన మునగ చెట్టును ఆకుకూరలకు రాజు, ఆకుకూరలకు అధిపతి, అద్భుత చెట్టు, జీవ వృక్షం, బ్రహ్మ వృక్షం అని అంటారు. ఇది చాలా కాలంగా ఔషధంగా వినియోగించ బడతుంది.మునగకాయను ఆహారంలో చేర్చుకుంటే శరీరంలోని బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ అదుపులో ఉంటుందని, శరీరాన్ని వివిధ రకాలుగా మెయింటెయిన్ చేయడంలో దోహదపడుతుందని వైద్యులు చెబుతున్నారు.మొరింగ ఆకులను రోజూ ఆహారంలో చేర్చుకుంటే, అందులో ఉండే క్లోరోజెనిక్ యాసిడ్ వంటి యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి.
పూర్తిగా చదవండి..మీ ఆహారంలో మునగకాయను తప్పనిసరిగా చేర్చుకోవాలి…ఎందుకో తెలుసా?
మునగకాయను ఆహారంలో చేర్చుకుంటే శరీరంలోని బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ అదుపులో ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.మధుమేహ వ్యాధిగ్రస్తులు రోజూ మునగకాయలను తప్పక తినాలని, తద్వారా రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుందని వారు సూచిస్తున్నారు.
Translate this News: