ఢిల్లీలోని ప్రధాని మోడీ నివాసంపై డ్రోన్ తిరుగుతుందన్న వార్త కలకలం సృష్టించింది. ప్రధాని నివాసంపై డ్రోన్ ఎగురుతున్నట్లు సమాచారం అందిన వెంటనే ఎస్పీజీ …ఘటనపై ఢిల్లీ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఢిల్లీ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సోమవారం తెల్లవారుజామున 5 గంటలకు ప్రధాని భద్రతా సిబ్బంది ఢిల్లీ పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిపారు. ప్రధాని నివాసం పైన నో ఫ్లయింగ్ జోన్లో డ్రోన్ ఎగురుతున్నట్లు సమాచారం అందిందని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఆ డ్రోన్ కోసం ఢిల్లీ పోలీసులు సెర్చింగ్ మొదలుపెట్టారు.
పూర్తిగా చదవండి..ప్రధాని మోడీ నివాసంపై డ్రోన్ కలకలం..!!
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నివాసంపై డ్రోన్ కలకలం రేపింది. నో ఫ్లెయింగ్ జోన్ లో డ్రోన్స్ ఎగురుతున్నట్లు కనిపించడంతో ఎన్సీపీ భద్రతా సిబ్బంది అలర్టయ్యారు. ఈ విషయాన్ని ఢిల్లీ పోలీసులకు తెలిపారు. సోమవారం తెల్లవారు జామున 5.30 గంటలకు ఢిల్లీపోలీసులకు ప్రధాని మోడీ భద్రతా సిబ్బంది సమాచారాన్ని అందించారు. ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Translate this News: